Home Cinema అల్లు అర్జున్ తో ఆ సినిమా అనవసరంగా చేశా అని ఇప్పటికి బాధపడుతున్న హీరోయిన్..

అల్లు అర్జున్ తో ఆ సినిమా అనవసరంగా చేశా అని ఇప్పటికి బాధపడుతున్న హీరోయిన్..

సాధారణంగా ఏ హీరోయిన్ అయినా మంచి టాప్ హీరోలతో నటించాలి అని కోరుకుంటారు. అప్పుడే వారికి పాపులారిటీ చాల ఈజీగా వస్తుంది. తెలియని హీరోలతో 4-5 సినిమాలు చేస్తే వచ్చే ఫేమ్ ఒక పెద్ద స్టార్ హీరోతో చేస్తే వచ్చేస్తుంది. అలానే అనుకుంది హీరోయిన్ అను ఇమ్మానుయేల్.. హీరో నానితో కలిసి సినిమా చేసి టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది అను. ఆ తరువాత మెల్లిగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ తో సినిమా అవకాశం కొట్టేసింది.

అను ఇమ్మానుయేల్ ప్రస్తుతం అల్లు శిరీష్ తో డేటింగ్ లో ఉంది అంటూ చాలానే వార్తలు మనం చూసాం. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ తెలుస్తుంది, అల్లు ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఒప్పుకునేవరకు వేచి చూదాం అనుకున్నారు అట ఈ జంట, ఒప్పుకుని ఉంటె వీరిద్దరి పెళ్లి ఎపుడో ఐపోయేది. ఇక అను ఇమ్మానుయేల్ అల్లు అర్జున్ కలిసి ఒక సినిమా లో నటించారు ఆ సినెమా పేరు ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’.

allu-arjun-anu-emmanuel

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయింది. కోపం తో ఎం చేయాలో తెలియని అల్లు ఫాన్స్ అను ఇమ్మానుయేల్ వల్లే సినిమా ప్లాప్ అయింది అంటూ సినిమా రిలీజ్ అయిన సమయంలో బాగా ట్రెండ్ చేసారు. ఆ విషయం తెలిసి అను ఇమ్మానుయేల్ చాలా బాధ పడింది అట. అనవసరంగా ఇలాంటి హీరో తో సినిమా చేశా అని చాలా బాధ పడింది అట. ఇంకెప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేయను అని చెప్పేసింది. దానికి కారణం అల్లు అర్జున్ కాదు అయన ఫాన్స్ అని కూడా క్లారిటీ ఇచ్చింది.

Exit mobile version