Home Cinema ఆ హీరో ఇంట్లోనే ఉంటున్నా ఎం పికుంటారో పీక్కోండి.. నోరువిప్పి మొదటి సారి మాట్లాడిన అదా...

ఆ హీరో ఇంట్లోనే ఉంటున్నా ఎం పికుంటారో పీక్కోండి.. నోరువిప్పి మొదటి సారి మాట్లాడిన అదా శర్మ..

నటి అదా శర్మ ‘కేరళ స్టోరీ’ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇంతక ముందే అదా శర్మ అంటే ఎవరో మన తెలుగు ఆడియన్స్ కు, అటు హిందీ ఆడియన్స్ కు బానే సుపరిచితం ఈ అమ్ముడు. కానీ మధ్యలో సినిమాలు చేయక పోయేసరికి కనుమరుగై పోయింది. మల్లి కేరళ స్టోరీ సినిమాతో మంచి ఫారం లోకి వచ్చింది. ఎల్లప్పుడు సోషల్ మీడియా లో యాక్టివ్ ఉండే అదా శర్మ తన లేటెస్ట్ ఫోటోలు పెడుతూ ఫాన్స్ తో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.

ఇదివరకు అదా శర్మ చనిపోయిన హీరో సుశాంత్ సింగ్ రాజపుట్ ఇల్లు కొంటున్న వార్తలు మనం విన్నాము. ముంబై లోని మౌంట్ బ్లాంక్ అపార్ట్మెంట్ లో సుశాంత్ శవమై కనిపించాడు, అప్పటినుండి ఆ అపార్ట్మెంట్ కాలిగా పడిఉంది. ఆ అపార్ట్మెంట్ కొనడం పై అదా శర్మ మొట్టమొదటి సారి స్పందించింది. తను హీరో సుశాంత్ ఇల్లు కొంటున్నందుకు వచ్చిన మీడియా అటెంషన్ చూసి ఆశ్చర్యపోయాను, నేను చాల ప్రైవేట్ వ్యక్తిని.

adah-sharma

సినిమాల ద్వారా అటెంషన్ కోరుకుంటాను గాని ఇలాంటి వాటి నుంచి చాల ప్రైవసీ కోరుకుంటాను. తాను సుశాంత్ ఇల్లు కొనటం పై సోషల్ మీడియా లో వచ్చిన కామెంట్స్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఒక చనిపోయిన వ్యక్తి గురించి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చింది అదా శర్మ.

Exit mobile version