Home Cinema Gayatri Gupta : నేను చనిపోతే అని డాక్టర్లు చెప్పేసారు.. గాయత్రీ గుప్తా ఎమోషనల్ కామెంట్స్..

Gayatri Gupta : నేను చనిపోతే అని డాక్టర్లు చెప్పేసారు.. గాయత్రీ గుప్తా ఎమోషనల్ కామెంట్స్..

Gayatri Gupta :నటి గాయత్రీ గుప్తా సినిమా కెరీర్ అంత గొప్పగాలేకపోయిన, అం మాత్రం తన సినిమా విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తుంది. ఇకపోతే గాయత్రీ గుప్తా అప్పట్లో కొన్ని ఇంటర్వ్యూలలో బోల్డ్ గా మాట్లాడుతూ కొంత మంది సినిమా జనంపై సంచలన కామెంట్స్ చేసింది. ఈ అమ్మడు మొదటి నుండి బోల్డ్ గా మాట్లాడుతూ ఇండస్ట్రీలో జరిగే అన్ని విషయాలను బయటపెడుతోంది. తనకు సినిమా ఆఫర్ వచ్చినపుడు డైరెక్టర్ ఆమె కు చెప్పిన కథ లో ని సన్నివేశాలు మరియు

doctors-said-death-date-of-gayatri-gupta-as-she-suffering-from-this-disease

పాత్ర తప్ప వేరేవి ఏమన మార్చి చేయమని షూటింగ్లో అడుగుతే ససేమీరా చేయనని చెపుతా అని ఆమె ఇంటివల ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. ఇలా ఆమెను చాలా మంది డైరెక్టర్లు మోసం చేదాం అని చూసారని, కానీ తానూ అంత తెలివితక్కువ దాన్ని కాదు అని ఆమె తెలిపారు. నటి గాయత్రీ గుప్త తనకు వచ్చిన సినిమా ఛాన్సులలో తనకు పాత్ర నచ్చితేనే చేస్తానని, లేకుంటే అస్సలు సినిమాలే చేయనని కూడా ఆమె తెలిపింది. ఇలా ఆమెకు సెట్స్ కు పోకముందే చెప్పిన పాత్ర మరియు సన్నివేశాలోనే నటించానని చెప్పుకొచ్చింది.

గాయత్రీ గుప్త ఇంటర్వ్యూ లో పలుగొంటుందంటే సినిమా ఇండస్ట్రీ గురించి ఇదొక సంచలన కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. ఇది చాల కామన్ అయిపొయింది. అయితే తనను సినిమా ఇండస్ట్రీలో ఏంతో మంది వాడుకొని వదిలేసారు అని వారికి సంబందించిన పేర్లు మరియు వివరాలు నాకు అరవై ఏళ్ళు వచ్చాక చెపుతానాని ఆమె ఫంనీగా నవ్వుకుంటూ ఇంటర్వ్యూయర్ తో అన్నది. ఇప్పుడు ఈ న్యూస్ చూసి అందరు నవ్వుకుంటున్నారు. అయితే ఇటీవల ఈ భామ ఓ ఇంటర్వ్యూలో పాలుగోనది మరియు

ఆ ఇంటర్వ్యూ లో ఎవరు నమ్మలేని ఓ షాకింగ్ న్యూస్ బయటపెట్టింది. ఇపుడు ఈ ఆర్టికల్ లో మనం ఆమె ఏమి చెప్పింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం పదండి. అయితే నటి గాయత్రీ మాట్లాడుతూ, తనకు మెడిసిన్ వేసుకోవడం అంటే అస్సలు నచ్చదు అని చెప్పింది మరియు తనకు ఉన్న ప్రాబ్లెమ్ కు పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్ గా వేసుకోవాలని డాక్టర్లు సూచించారు అని అన్నారు. కానీ అది ఆమెకు నచ్చలేదు మరియు ఇలా చేస్తే తన కిడ్నీ లివర్ రెండు కరాబవుతాయి అని చేపింది.

కానీ కొద్దీ రోజుల తరువాత డాక్టర్లు ఆమె కు ఓ షాకింగ్ న్యూస్ చెప్పారట. అదేంటంటే.. ఆమె ఓ అయిదు సంవత్సరాలలో చనిపోతుంది అని వైద్యులు ఆమెకు తెలిపారట. దానికి ఆమె(Gayatri Gupta) తెగ సంతోష పడిందంటే. ఎందుకంటే తనకు ఈ టాబ్లెట్స్ ఏసుకునే బాధ ఉండదు కదా అని ఆమెనవ్వుతు అన్నది. ఇపుడు ఈ వార్తా సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ అవుతుంది.

Exit mobile version