Home Cinema Venu Swamy: సమంత నాగ చైతన్య మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారా..? వేణు స్వామి సంచలన కామెంట్స్..

Venu Swamy: సమంత నాగ చైతన్య మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారా..? వేణు స్వామి సంచలన కామెంట్స్..

Samantha: సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న సమంత – నాగ చైతన్య జంట విడాకులు తీసుకున్న సంఘటన యావత్తు సినీ లోకాన్ని మరియు అభిమానులను శోకసంద్రం లోకి నెట్టేసింది అనే విషయం అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరు విడాకులు తీసుకొని రెండేళ్లు పూర్తి అయ్యింది. కానీ సోషల్ మీడియాలో వీళ్లిద్దరి గురించి వార్తలు రాని రోజంటూ లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు (Samantha Nagachaitanya Venu Swamy). అయితే వీళ్లిద్దరు విడాకులు తీసుకుంటారని,ఎక్కువ కాలం కలిసి ఉండరని , పదేళ్ల లోపే విడిపోతారని గతం లో వేణు గోపాల స్వామి జాతకం చెప్పాడట.

samantha-naga-chaitanya-venu-swamy

అయినప్పటికీ వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవడం వల్లే నేడు విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అంటున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన మళ్ళీ వీళ్లిద్దరి పై చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ ఇండియా లో సంచలనం గా మారింది. అదేమిటంటే వీళ్లిద్దరి జాతకం లో శని ఉచ్చ స్థితిలో ఉన్నాడట. అలా శని ఉచ్చ స్థితి లో ఉన్న జాతకస్తులకు రెండు మూడు పెళ్లిళ్లు అవుతాయని వేణు గోపాల స్వామి అంటున్నాడు. అంటే సమంత మరియు నాగ చైతన్య భవిష్యత్తులో రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటారా..? అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి.

ఇప్పటికే నాగ చైతన్య ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో ప్రేమలో ఉన్నాడని గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతుంది (Samantha Nagachaitanya Venu Swamy). వీళ్లిద్దరు కలిసి ఉన్న ప్రైవేట్ ఫోటోలు కూడా సోషల్ మీడియా లో ఇది వరకే లీక్ అయ్యాయి. కానీ సమంత ఒక హీరో తో ప్రేమలో ఉన్నట్టు కానీ, డేటింగ్ చేస్తున్నట్టు కానీ ఇది వరకు ఎలాంటి వార్త కూడా బయటకి రాలేదు. మయోసిటిస్ వ్యాధి తో ఒంటరిగానే పోరాడిన ఆమె, ఇప్పుడు తన సినిమాలేవో తానూ చేసుకుంటూ బ్రతుకుంటుంది. ఇప్పటికీ కూడా ఆమె చికిత్స కోసం విదేశాలకు పయనం అయ్యింది.

ఆమె తల్లి సమంత కి రెండవ పెళ్లి చెయ్యాలని చూస్తున్న కొద్ది రోజులు ప్రేమ పెళ్లి ప్రస్తావన తీసుకొని రావద్దని తన తల్లి కి చెప్పిందట. మరి వీళ్లిద్దరు వేణు గోపాల స్వామి చెప్పినట్టుగానే మరో సారి పెళ్లిళ్లు చేసుకుంటారా లేదా అనేది అనేది చూడాలి. ఒకవేళ చేసుకుంటే మాత్రం అది సెన్సేషనల్ టాపిక్ అవ్వుధి అని చెప్పొచ్చు. సమంత ఐతే ప్రస్తుతం సినిమాల నుండి విరామం తీసుకుని ఆరోగ్యం పై ద్రుష్టి పెట్టింది. వరుణ్ ధావన్ తో కలిసి అమెరికా లో మెరుగైన చికిత్స కోసం వెళ్ళింది. వరుణ్ ధావన్ సమంత తల్లికి మాట్టిచి మరి సమంత బాధ్యత మొత్తం తనదే అని తీసుకు వెళ్ళాడు అని సినీ వర్గాలలో టాక్.

Exit mobile version