Home Cinema ఇండస్ట్రీ లో విషాదం.. శోక సముద్రంలో హీరోయిన్ మీరా జాస్మిన్..

ఇండస్ట్రీ లో విషాదం.. శోక సముద్రంలో హీరోయిన్ మీరా జాస్మిన్..

2001 లో సూత్రధారణ్ అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది మీరా జాస్మిన్. మొదటి సినిమానే హిట్ కొట్టడంతో డైరెక్ట్ గా తన నెక్స్ట్ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గుండుంబా శంకర్ సినిమా లో అవకాశం కొట్టేసింది. ఇక ఆ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకి బాగా దేగ్గరైయింది. ఇలా మరెన్నో సినిమాలు తెలుగు లో చేసి మంచి సక్సెస్ హీరోయిన్ అనిపించుకుంది. కానీ తన కెరీర్ అద్భుతంగా రాణిస్తున్న సమయంలో 2014 లో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది.

దుబాయ్ కు చెందిన ఒక సాఫ్ట్ వారే వ్యక్తిని తిను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మీరా జాస్మిన్ గురించి ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. మీరా జాస్మిన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి ఆరోగ్య సమస్యలతో మరణించారు, అయన వయసు 83. ఇక ఈ విషయం షేర్ చేసుకుంటూ జాస్మిన్ సోషల్ మీడియా లో ‘మల్లి కలుదాం’ అనే టైటిల్ పెట్టి తన ఫామిలీ ఫోటోను షేర్ చేసింది. ఇది చుసిన అభిమానులు సెలెబ్రిటీట్లు తనకు ధైరం చెపుతున్నారు.