Sunday, October 6, 2024
HomeCinemaAtlee: ఆ విషయంలో రాజమౌళి ప్రశాంత్ నీల్ ని దాటేసిన డైరెక్టర్ అట్లీ..

Atlee: ఆ విషయంలో రాజమౌళి ప్రశాంత్ నీల్ ని దాటేసిన డైరెక్టర్ అట్లీ..

Atlee: ఇండస్ట్రీ లో డైరెక్టర్స్ అంటే ప్రస్తుతం ఎవరిని అడిగిన ఈ మూడు పేరులు చెపుతారు ఒకటి మన రాజమౌళి, ఇంకోటి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరొకరు తమిళ్ ఇండస్ట్రీ నుండి మొన్ననే షారుక్ ఖాన్ తో జవాన్ సినిమా హిట్ కొట్టిన డైరెక్టర్ అట్లీ(Rajamouli Atlee Prashanth Neel). ఇపుడు వీరి ముగ్గురిలో ఎవరు టాప్ అనే ప్రశ్న నెలకొనింది. ఈ ముగ్గురు డైరెక్టర్ లు చేసే సినిమాలు చాల డిఫరెంట్ గా కొత్తగా ఉంటాయి. ఇంతక ముందు ఎపుడు చూడని విధంగా ఉంటాయి, కొత్త స్టోరీ, మంచి గ్రాఫిక్ తో ప్రేక్షకులని కట్టిపడేస్తాయి. రాజమౌళి సినిమా లో గ్రాఫిక్స్ ఐతే పీక్స్ అనే చెప్పాలి.

director-atlee

ఇక వీరి రెమ్యూనరేషన్ విషయానికి వస్తే ఎవరు టాప్ ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు గా. రాజమౌళి ప్రస్తుతం అందరికన్నా టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. దాదాపు 100 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్న రాజమౌళి దరిదాపుల్లో కూడా ఎవ్వరు లేరు. ఏ హీరో కూడా ఇంత రెమ్యూనిరేషన్ తీసుకోడు ఏమో. కానీ ఇపుడు కొన్ని వ్ అర్థాలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి అదేంటి అంటే డైరెక్టర్ అట్లీ జవాన్ సూపర్ హిట్ తరువాత తాను చేయబోయే తరువాత సినిమా కి 200 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడు అంట. ఇప్పుడు ఇదే సినీ వర్గాల్లో హాట్ న్యూస్.

rajamouli

ఈ రెమ్యూనరేషన్ చూసి అందరూ పిచ్చోళ్లు అవుతున్నారు. మన టాప్ హీరో లు ప్రభాస్, అల్లు అర్జున్, ప్రభాస్ కూడా ఇప్పటి వరకు ఇంత రెమ్యూనరేషన్ తీసుకోలేదు. కానీ డైరెక్టర్ అట్లీ కి వస్తున్న 200 కోట్ల రెమ్యూనరేషన్ చూసి సొంత అభిమానులు కూడా నమ్మలేకపొతున్నారు(Rajamouli Atlee Prashanth Neel). ఈ వార్త గురించి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం ఐతే రాలేదు. కానీ ఇది నిజమే అని చాల మంది సినీ వర్గంలో పని చేసేవారు చెపుతున్నారు. దీనితో ఇపుడు ఇండస్ట్రీ మొత్తం డైరెక్టర్ అట్లీ పేరు మారుమోగి పోతుంది. అట్లీ షా రుఖ్ ఖాన్ తో మరో సినిమా చెయ్యబోతున్నాడు అంటూ సమాచారం.

prashanth-neel

ఇక ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే ప్రభాస్ తో తాను చేస్తునను సలార్ సినిమాతో చాల బిజీ గా ఉన్నాడు అనే చెప్పాలి. పోయిన నెల సెప్టెంబర్ 26న రిలీజ్ అవ్వాల్సిన సినిమా కొన్ని అనుకోని కారణాల వాళ్ళ డిసెంబర్ కి వాయిదా అయ్యింది. దీనితో ప్రభాస్ ఫాన్స్ డైరెక్టర్ ప్రశాంత్ పై తెగ మండి పడుతున్నారు. ఇప్పటి వరకు ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేదు సినిమా బృందం.

దీనితో ప్రభాస్ అభిమానులకి ఎక్కడ లేని అనుమానాలు రావటం మొదలయ్యాయి. మల్లి డిసెంబర్ నుండి పోస్ట్ పోస్ట్ చేయకుండా రిలీజ్ చేస్తే బాగుండు అని కోరుకుంటున్నారు అభిమానులు. ఎందుకంటే ఈ డైరెక్టర్ లని నమ్మలేము మళ్ళీ వాయిదా వేసిన వేస్తారు. ఈ సినిమా హిట్ అవ్వకపోతే ఇక ప్రభాస్ చాప్టర్ క్లోజ్ అని చెప్పుకోవచ్చు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts