Friday, September 20, 2024
HomeCinemaTollywood : టాలీవుడ్ లో తండ్రి కొడుకులతో నటించిన హీరోయిన్లు వీరే.. రొమాన్స్ తో పిచ్చిలేపారు.....

Tollywood : టాలీవుడ్ లో తండ్రి కొడుకులతో నటించిన హీరోయిన్లు వీరే.. రొమాన్స్ తో పిచ్చిలేపారు.. a

Tollywood : టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు మాత్రమే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉంటారు. హీరోయిన్లకు అంత ఛాన్స్ ఉండదు అనే చెప్పాలి. హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చి మంచి సినిమాలు(Tollywood Heroines) చేయకపోతే వారి కెరీర్ రెండు మూడు సంవత్సరాలే ఉంటారు. ఇక హీరోలు అయితే ఎన్ని సినిమాలు ప్లాప్ అయ్యిన సరే ఒక పది సంవత్సరాల వరకు ఇండస్ట్రీలో ఇదొక క్యారక్టర్ చేసుకుంటూ మల్లి హీరోలుగా ఎదుగుతారు. అయితే ఇప్పుడు మనం టాలీవుడ్ ఇండస్ట్రీలో తండ్రి మరియు కొడుకులతో నటించిన హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.

here-are-the-list-of-heroines-who-acted-with-father-and-son-in-tollywood-industry

ఈ ట్రెండ్ ఎప్పటినుండో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉంది. అప్పటి సీనియర్ ఎన్టీఆర్ నుండి ఈ తరం నాగచైతన్య వరకు ఒకే హీరోయిన్ తో తండ్రి కొడుకులు ఆడిపాడి ఉన్నారు. ఈ లిస్టులో ముందట మనం మాట్లాడుకునేది మహానటి శ్రీదేవి. ఈమె సీనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు చేసింది మరియు బాలకృష్ణ తో కూడా సినిమాలు చేసే ఆఫర్ వచ్చిన కూడా బాలకృష్ణ కొన్ని అనివార్య కారణాలతో ఆమె తో చెయ్యలేదు. ఇక తరువాత మనం తెలుసుకునేది హీరోయిన్ జయసుధ.

Chiranjeevi Ramcharan Kajal Agarwal

ఈమె సీనియర్ ఎన్టీఆర్ తో సినిమాలలో ఆడిపాడింది మరియు బాలకృష్ణ తో పాటు కూడా జయసుధ సినిమాలు చేసింది. ఇక అందరి ఆదరణ పొందిన అప్పటి రాదా కూడా తండ్రి కొడుకులతో ఆడి పాడింది. వారు ఎవరో మనం తెలుసుకుందాం పదండి. రాదా బాలకృష్ణ సరసన నటించింది. ఈమె అక్కినేని నాగేశ్వర రావు తో సినిమాలు చేసి ఆ తరువాత అక్కినేని నాగార్జున తో కూడా ఈమె రొమాన్స్ చేసింది. ఇక మనం చూసుకుంటే ఇలాంటి కాంబినేషన్ లో సినిమాలు చేసిన ఎందరో హీరోయిన్లు ఉన్నారు.

Kajal Agarwal

ఇక మనం ముందుకు వెళ్లి ఆ స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం. నటి కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ తో పలు సినిమాలలో నటించింది మరియు ఈ అమ్మడు ఖైదీ నెంబర్ 150(Tollywood Heroines) లో చిరంజీవి సరసన నటించి ఆడి పాడింది. ఈమె ఈ తండ్రి కొడుకులతో చేసిన రెండు సినిమాలు బారి విజయం సాధించాయి. ఇకపొతే మన లిస్టులోకి వచ్చే నెక్స్ట్ హీరోయిన్ తమన్నా. ఈమె చిరంజీవి తో అప్పట్లో ఓ సినిమా చేసింది మరియు ఇపుడు ఆయన రాబోయే బోలాశంకర్ సినిమాలో కూడా నటిస్తుంది.

ఈ అమ్మడు రామ్ చరణ్ తో రచ్చ సినిమాలో ఆడిపాడింది. ఇక పొతే ఇలాంటి సినిమాలు చేసిన హీరోయిన్లలో చివరగా మనం మాట్లాడుకునే నటి మరెవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు నాగచైతన్య తో నటించింది మరియు నాగార్జున తో కూడా ఆడిపాడింది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts