Home Cinema NTR : ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చిన ఎన్టీఆర్.. ఆ విషయంలో జరిగిన పెద్ద గొడవ..?

NTR : ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చిన ఎన్టీఆర్.. ఆ విషయంలో జరిగిన పెద్ద గొడవ..?

సిద్ధూ జొన్నలగడ్డ ఈ హీరో ఇప్పుడిప్పుడే స్టార్ హీరో అయ్యే రేంజ్ కి వచేసాడు. డీజే టిల్లు సినిమాతో తన సత్తా చాటి హీరో అవ్వటానికి బ్యాక్ గ్రౌండ్ అవసరం లేదు మ్యాటర్ ఉంటె చాలు అని నిరూపించుకున్నాడు. ఇక తాజాగా రిలీజ్ అయినా ‘టిల్లు స్క్వేర్’ తో స్టార్ హీరో అయిపోయాడు. ఈ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. మొదటి పార్ట్ లో నేహా శెట్టి హీరోయిన్ గా ఉండగా సీక్వెల్ గా వోచిన పార్ట్ 2 లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

నాగ వంశి నిర్మించిన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమా సక్సెస్ తో ఎన్టీఆర్ తన ఇంటికి పిలిచి పెద్ద పార్టీ ఇచ్చాడు అంట. సిద్ధూ, విశ్వక్ సేన్, నాగ వంశి ఈ పార్టీ కి వెళ్లారు. ఈ పార్టీ లో అందరూ చాల బాగా టైం స్పెండ్ చేసారు అట. ఈ క్రమంలో మరో వార్త ఒకటి వైరల్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో పెద్ద గొడవలే జరిగాయి అంట.

ntr-throws-party

ప్రొడ్యూసర్ నాగ వంశీ హీరోయిన్ అనుపమ మధ్య ఏదో పెద్ద గొడవేదో జరిగింది అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇక హీరో సిద్ధూ డైరెక్టర్ మధ్యలో కూడా ఏవో మనస్పర్థలు ఉన్నాయి అంటూ ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ ఇచ్చిన పార్టీ తో అందరూ అదే నిజమే అని అనుకుంటున్నారు ఎందుకంటే పార్టీ లో అనుపమ, డైరెక్టర్ మల్లిక్ ఇద్దు కనిపించలేదు. ఇప్పుడు ఈ విషయం పై నెట్టింట తెగ చర్చలు జరుగుతున్నాయి.

Exit mobile version