Home Cinema Anasuya Bharadwaj : ఆ రోజు అనసూయ చేసిన తప్పు వల్లే ఈ గతి పట్టింది.....

Anasuya Bharadwaj : ఆ రోజు అనసూయ చేసిన తప్పు వల్లే ఈ గతి పట్టింది.. ఏంటంటే..?

Anasuya Bharadwaj : యాంకర్ అనసూయ.. మన తెలుగు ఇండస్ట్రీలో ఈమె పేరు తెలవని వారు ఉండరు. జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయ్యిన ఈమె ప్రస్తుతం వరుస విషాదంలో చిక్కుకుంటుంది. ఎప్పుడు ఎదో ఒక్క ఇష్యూ తో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతుంది అనసూయ. అయితే ఇపుడు ఈ అమ్మడు (Anasuya Bharadwaj) గురించి ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే, అనసూయ జబర్దస్త్ విడిచిపెట్టిన దెగ్గర నుండి ఆమె బారి ట్రోలింగ్ కు ఉరువవుతుంది.

this-is-the-biggest-mistake-comitted-by-anasuya-which-lead-to-downfall-of-her-career

ఆమె ఈ షో లో యాంకర్ గా చేస్తున్నప్పుడు కూడా ట్రెండీ ఫాషన్ ఫాలో అయేది కానీ ఆమెను ఎక్సపోసింగ్ చేస్తున్నావు అని ఎవరు ట్రోల్ చెయ్యలేదు మరియు వారి హద్దులోనే ఉన్నారు. కానీ ఈ మధ్య అనసూయ ఏ చిన్న పని చేసిన ఆమె ను సోషల్ మీడియా లో వేరే లెవెల్ లో ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు. కొందరు అయితే ఆంటీ ఆంటీ అంటూ అనసూయకు చుక్కలు చూపించారు. అనసూయ జబర్దస్త్ వీదినకే ఈమె ఎం చేసిన అది తప్పే అవుతుంది మరియు ఆమెకు ఏమి కలిసి రావడంలేదు.

ఆమె ఈ షో చేయడం ఆపేసిన దెగ్గర నుండి ఆమెకు సినిమా ఛాన్సులు కూడా రావడంలేదు. ఆమె చేసిన హిట్ చిత్రాలు అన్ని అనసూయ జబర్దస్త్ లో ఉన్నపుడు వచ్చినవే. ఈమెకు ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఈవిడ చేతిలో లేదు మరియు సినిమా ఆఫర్ల కోసం ఆమె ఎంతగానో ఎదురు చూస్తుంది. ఆమె ఇటీవల చేసిన విమానం పెద్దగా సక్సెస్ అవ్వలేదు మరియు అనసూయ చేసిన పాత్ర వాళ్ళ వివాదంలో పడ్డది. ఈ సినెమలి ఆమె ఓ వేశ్య పాత్ర చేసింది.

అనసూయ కెరీర్ లోనే ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టిన పాత్ర ఏదైనా ఉన్నదంటే అది రంగస్థలం సినిమాలో ఆమె చేసిన రంగమ్మత పాత్ర నే అని చెప్పుకోవాలి. ఈ సినిమా తరువాత ఆమె చేసిన ఇంకో బారి బడ్జెట్ సినిమా అంటే పుష్ప ది రైస్ లో సునీల్ భార్య గా నెగటివ్ షేడ్ లో ఉన్న పాత్ర చేసి మంచి పేరు (Anasuya Bharadwaj) సంపాదించుకుంది. ఇంట మంచి టాలెంట్ ఉన్న ఈమె కు వివాదాలు తప్ప పాత్రలు రావడం లేదు. అందువలన ఈ బ్యూటీ ఓ సంచలన నిర్ణయం తీసుకుందట.

అదేంటంటే.. అణూస్య మల్లి జబర్దస్త్ ప్రొడక్షన్స్ లో యాంకరింగ్ చేదాం అని ఫిక్స్ అయ్యిందంట. వెండి తెరకు వెళ్లి సెటిల్ అవుదాం అనుకున్న అనసూయ తన తప్పు తెలుసుకొని మల్లి బులిటెరకు వస్తుందంటూ కొందరు ప్రజలు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా దుమారం రేపుతోంది. ఇదెంత వరకు నిజమో తెలవలనంటే ఇంకొన్ని రోజులు వేచి ఉండాలిసిందే.

Exit mobile version