Home Cinema ఏళ్ళ తరువాత జతకట్టనున్న ప్రభాస్ త్రిష.. డైరెక్టర్ ఎవరంటే..

ఏళ్ళ తరువాత జతకట్టనున్న ప్రభాస్ త్రిష.. డైరెక్టర్ ఎవరంటే..

త్రిష ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటుంది. ఒక్కపుడు ఈ నటి తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోయింది. కానీ ఇటీవల ఎన్నో ఏళ్ళ తరువాత తమిళ సూపర్ స్టార్ విజయతో చేసిన పాన్ ఇండియా చిత్రం లియో మరియు పొన్నియన్ సెల్వం ద్వారా తెలుగు ప్రజల ముందుకు వచ్చింది త్రిష. ఈ రెండు సినిమాలు బారి విజయం సాధించాయి. త్రిష సినిమా ఇండస్ట్రీకి వచ్చి రెండు దాశాబ్దాలు నిండాయి.

అప్పట్లో త్రిష స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఈమెకు బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ బ్యూటీ చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా ఎంతోమంది స్టార్ హీరోలతో నటించింది. కానీ త్రిష ప్రభాస్ కాంబినేషన్ అందరి ఫేవరేట్ అనే చెప్పాలి. వీరిద్దరూ జతగా కలిసి నటించిన చిత్రం వర్షం. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బలే పండింది. అప్పట్లో వర్షం వీరిద్దరి కెరీర్లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. ఆ తరువాత త్రిష ప్రభాస్ కలిసి నటించలేదు.

trisha-and-prabhas-acting-together-after-very-long-time

దీనికి కారణం ఎవరికీ తెలీదు. వీరిద్దరి కాంబినేషన్ కోసం వీరి అభిమానులు ఎన్నోసార్లు కామెంట్స్ పెట్టారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ జతగా కలిసి నటించబోతున్నారు అని ఓ వార్తా ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబందించి ఏ వార్తా ఇప్పటికైతే లేదు. ఒకవేళ ఇది నిజం అయితే ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న వీరి అభిమానుల కోరిక నెరవేరుతది. ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమా పనులలో బిజీ బిజీగా ఉన్నారు. త్రిష చేతిలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

Exit mobile version