Wednesday, July 3, 2024
HomeCinemaVijayendra Prasad : రైటర్ విజయేంద్ర ప్రసాద్ సంచలన నిర్ణయం.. నెక్స్ట్ సినిమాకు వేరే లెవెల్...

Vijayendra Prasad : రైటర్ విజయేంద్ర ప్రసాద్ సంచలన నిర్ణయం.. నెక్స్ట్ సినిమాకు వేరే లెవెల్ ప్లాన్..

Vijayendra Prasad : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు రావడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చాలా తక్కువగా ఆకట్టుకుంది. వాటిలో అనుష్క నటించిన అరుంధతి, విజయ్ శాంతి నటించిన ఒసేయ్ రాములమ్మ. ఈ చిత్రాలు అప్పట్లో బారి విజయం సాధించి స్టార్ హీరోలకు చెమటలు పట్టించేలా చేసాయి. అలా అని చెప్పి ప్రతి లేడీ ఓరియెంటెడ్ సినిమా విజయం సాధించలేవు. ఈ పాత్రలు ఎవరు పడితే వారు చేస్తే జనాలు ఒప్పుకోరు.

ఆ హీరోయిన్ కు ఫ్యాన్ బేస్ ఉండాలి మరియు అంత స్ట్రాంగ్ పాత్రను పుల్ చేసే సత్తా ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు తమను ఆదరిస్తారు. ఇదిలా ఉంటె, తాజాగా చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటనో మనం ఇక్కడ తెలుసుకుందాం. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇద్దరు స్టార్ హీరోయిన్లతో ఇలాంటి ఓ సినిమాను తెరకేకించబోతున్నాడట. ఈ రెండు పాత్రలు చాలా స్ట్రాంగ్ అంట. అందుకోసం ఈ పాత్రలలో విజయశాంతి మరియు అనుష్క శెట్టి ని అనుకున్నారట చిత్ర యూనిట్.

vijayendra-prasad-super-plan-for-next-cinema

వీరిద్దరూ ఎన్నో లేడీ ఓరియెంటెడ్ పాత్రలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. వీరి సత్తా తెలిసిన ఓ డైరెక్టర్ ఇలాంటి సినిమా పడితే టాలీవుడ్ ఇండస్ట్రీ ఎక్కడికో పోతుంది అని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారట. ఈ సినిమా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది అని తెలుస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే, ఈ సినిమాకి దిగజా రైటర్ విజయేంద్ర ప్రసాద్‌ కథను రాస్తున్నాడట. ఈ తాజా వార్త సోషల్ నెట్‌వర్క్‌లలో వైరల్‌గా మారింది. సమాచారం ప్రకారం, ఏ.ఆర్. రెహ్మాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts