Home Cinema ఆ హీరో మోజులో పడి భార్తను వదిలేదం అనుకుంటున్న అనసూయ.. నెటిజనులు ఘాటు కామెంట్స్..

ఆ హీరో మోజులో పడి భార్తను వదిలేదం అనుకుంటున్న అనసూయ.. నెటిజనులు ఘాటు కామెంట్స్..

అనసూయ భరద్వాజ్ తెలుగు వారికి సుపరిచితురాలు. ఆమె యాంకర్ గా, నటిగా మంచి పేరును సంపాదించుకుంది. అనసూయ తెలుగు బుల్లితెర యాంకర్ గా పరిచమైంది. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే కామెడీ షోలో యాంకర్ గా వ్యవహరించింది. ఈ టీవీ షో మంచి సక్సెస్ అందుకుంది. బుల్లితెరలో ఇదొక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తూ తన సోషల్ మీడియా కాతాలో తన హాట్ ఫోటోషూట్లకు సంబందించిన ఫోటోలను పోస్ట్ చేసేది.

ఈమె అందానికి మరియు హాట్నెస్ కి ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు. అనసూయకి సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఈమె నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తరువాత అనసూయకు సినిమా ఆఫర్లు బానే వచ్చాయి. అనసూయ అందానికి, నటనకు మరియు యాంకరింగ్ కు ప్రేక్షకులు అభిమానులయ్యారు. ఇదిలా ఉంటె ఈమె ఇటీవల కాలంలో ఏమి చేసిన సరే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనసూయ ఇండస్ట్రీకి వచ్చే ముందే ఈమెకు పెళ్లి అయిపొయింది.

anasuya-trying-to-separate-from-her-husband

అనసూయకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయినా కూడా తన అందచెందాలను ఆరబోస్తూనే ఉంటుంది. ఈ విషయంలో చాలాసార్లు ట్రోల్ల్స్ కు గురయింది అనసూయ. అయితే ప్రస్తుతం అనసూయ తన భార్తను వదిలేసి పోతుంది అంటూ ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అనసూయ విదేశీ ట్రిప్ కు వెళుతుంది. దానికి గాను ఆమె తన భార్తను మరియు పిల్లలను వదిలేసి ఒక్కతే వెళ్లడంతో ఆమెపై నెటిజనులు ఘోర కామెంట్లు పెడుతున్నారు. ఈ వార్తా ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Exit mobile version