Wednesday, July 3, 2024
HomeCinemaNag Ashwin : కల్కి ఈవెంట్ కు మరి కొద్దీ గంటలే ఉన్నప్పుడు షాక్ ఇచ్చిన...

Nag Ashwin : కల్కి ఈవెంట్ కు మరి కొద్దీ గంటలే ఉన్నప్పుడు షాక్ ఇచ్చిన నాగ్ అశ్విన్..

Nag Ashwin : ఈరోజు ఈ వార్త ప్రభాస్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. కమల్ హాసన్, అమితా బచ్చన్ మాత్రమే కల్కిలో కీలక పాత్రలు పోషించారని జనాలు అనుకున్నారు. అయితే ఈ సినిమాలో ఇతర నటీనటులు కూడా గెస్ట్‌లుగా కనిపిస్తారని వార్తలొచ్చాయి. “కలికి 2898 ఏడి ను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ప్రతిష్టాత్మక చిత్రం. పూర్తి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ సినిమాలో దీపికా పదుకొణె, దిశా పటాని హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడనే వార్త వైరల్ గా మారింది. ఆయన మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. అంతేకాదు ఈ సినిమాలో మరికొంతమంది స్టార్ దర్శకులు కూడా కనిపించనున్నారు అని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

nag-ashwin-shock-to-prabhas-fans-just-before-cinema-event-at-ramoji-film-city

మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంలో బుజ్జి పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ వార్తా ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అందుతున్న సమాచారం ప్రకారం రెండు కోట్ల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మరియు ఏడు కోట్ల విలువైన ఎగిరే కారును ప్రేక్షకులకు చూపించనున్నారు. ఇప్పుడు ఇది ఇంట్రెస్టింగ్ గా మారింది. రెబల్స్ ఫ్యాన్స్ దీని కోసమే ఎదురుచూస్తున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts