Home News Venu Swamy : జగన్ ప్రభుత్వం ఎన్ని సీట్లు గెలవబోతుందో వెల్లడించిన వేణు స్వామి..

Venu Swamy : జగన్ ప్రభుత్వం ఎన్ని సీట్లు గెలవబోతుందో వెల్లడించిన వేణు స్వామి..

famous-astrologer-venu-swamy-predicts-how-many-seats-jagan-mohan-reddy-party-is-going-to-win-in-upcoming-elections

ప్రముఖ జోతీషుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎపుడు ఏదో ఒక వార్త పై కాంట్రవర్సీ చేసి మీడియా లో నిలుస్తూనే ఉంటాడు. మొదట్లో ఈ స్వామి ని ఎవ్వరు నమ్మలేదు. మెల్లి మెల్లిగా తాను చెప్పినవి చెప్పినట్టు జరగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పోయిన ఎన్నికల్లో జగన్ సీఎం అవుతాడు అని చెప్పారు, అయ్యాడు. ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా పోతుంది అని చెప్పాడు అది జరిగింది. ప్రభాస్ కి ఆరోగ్య సమస్యలు వస్తాయి అని చెప్పాడు అది కూడా జరిగింది. అన్నిటి కన్నా ముఖ్యంగా సమంత నాగ చైతన్య విడిపోతారు అని చెప్పారు ఇక అది జరగడంతో ఈయన పాపులారిటీ మొదలైయింది.

ప్రస్తుతం వేణు స్వామి రానున్న 2024 ఆంధ్ర ఎన్నికల గురించి మాట్లాడుతూ, జగన్ పార్టీ కి 175 స్థానాలలో ఎన్ని సీట్లు వస్తాయి అని వెల్లడించారు. రానున్న ఎన్నికలలో గెలిచేది జగన్ మోహన్ రెడ్డి అని. 175 స్థానాల్లో 135 సీట్లు జగన్ కైవసం చేసుకోబోతున్నాడు అని చెప్పారు వేణు స్వామి. ఇప్పుడు ఈ విషయం తెలిసి టీడీపీ అభిమానులు వేణు స్వామి పై భూతుల వర్షం కురిపిస్తున్నారు మరొపక్క జగన్ అభిమానులు కరెక్ట్ గా చెప్పారు అంటూ వేణు స్వామిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి ఎం జరుగుతది అనేది మనం వేచి చూడాల్సిందే..

Exit mobile version