Home News లోయలో పడిపోయిన బస్సు.. 14 మంది కార్మికులు మృతి..

లోయలో పడిపోయిన బస్సు.. 14 మంది కార్మికులు మృతి..

14-dead-12-hurt-after-bus-falls-into-mining-pit-in-chhattisgarh

Chhattisgarh Bus Accident : ఛత్తీస్‌గఢ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కార్మికులతో నిండి ఉన్న ఒక బస్సు కాలువలో పడిపోయింది దీనితో దాదాపు 14 మంది చనిపోయారు, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దుర్గ్ జిల్లాలో జరిగింది, పోలీసులు SDRF ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చరియలు చేపట్టారు. గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించారు, డిస్టలరీ కార్మికులు తమ షిఫ్ట్ ముగించుకొని ఇంటికి వెళ్తున్నపుడు ఈ ప్రమాదం జారింది అని అంటున్నారు ఎస్పి జితేందర్ శుక్ల. విషయం తెలిసి వెంటనే అక్కడికి చేరుకొని గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించాము అన్నారు ఆయన. ప్రమాదం పై మజిస్టరైల్ విచారణ చేస్తున్నాము అని ఆయన తెలిపారు.

దుర్గ్ లో జరిగిన ఈ ప్రమాదం పై స్పందించారు నరేంద్ర మోడీ. ఈ ఘటన చాల బాధాకరం, ఆత్మీయులను కూలిపోయిన వారికి సానుభూతి ప్రకటిస్తున్నట్టు ట్వీట్ చేసారు మోడీ.

 

Exit mobile version